అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత అరుదైన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. 21 రోజుల్లో అత్యాచార నిందితుడిని ఉరికంబం ఎక్కించడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా అరుదైన గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354I2BZ
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!
Related Posts:
సర్.!చిరంజీవి గారు.!మళ్లీ సినీ కార్మికుల ఆకలి కేకలు షురూ.!ఒక్కసారి సీసీసీ సరుకులు ఇప్పించండి సర్.!హైదరాబాద్ : రాష్ట్రం స్తంభిచి మూడు వారాలు కావస్తోంది. నాలుగు గంటలు వెసులు బాటు ఉన్నప్పటికి రావాడానికి, పోవడానికి సరిపోతుంది తప్ప ఆ సమయంలో అంతగా వ్యాసా… Read More
తొలి రోజు విజయవంతంగా వాక్సినేషన్.!సూపర్ స్పైడర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు.!హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో … Read More
షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపుకరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత ఎదుర్కొంటున్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగ… Read More
Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !చెన్నై/ తిరుచ్చి: వరుసకు వదిన అయ్యే మహిళతో ఓ యువకుడి పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త మొదట భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. అయితే ఇంట… Read More
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు- 1.73 లక్షలే-45 రోజుల కనిష్టానికిదేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మరికాస్త తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపు అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది. దీంతో రోజువారీ కేశుల సంఖ్య మీద కూడా ఈ… Read More
0 comments:
Post a Comment