అమరావతి: ఏపీ దిశ చట్టం. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను మూడే మూడు వారాల్లో ఉరిశిక్ష విధించేలా ఈ చట్టానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం. అత్యంత అరుదైన చట్టంగా దీన్ని చెప్పుకోవచ్చు. 21 రోజుల్లో అత్యాచార నిందితుడిని ఉరికంబం ఎక్కించడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా అరుదైన గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354I2BZ
Flash back 2019: కామాంధులపై బ్రహ్మాస్త్రం: దశను మార్చేసిన `దిశ` చట్టం..!
Related Posts:
అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే… Read More
Law student: విదేశీ విద్యార్థిని గ్యాంగ్ రేప్, 7 మందికి యావజ్జీవ శిక్ష, ప్రియుడి కళ్ల ముందే ఆరోజు !బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు సిటీలో కలకం రేపిన నేషనల్ లా కాలేజ్ విదేశీ విద్యార్థిని (21) గ్యాంగ్ రేప్ కేసులో 7 మంది కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్… Read More
ఏపీ సర్కారు రైతులను ఆదుకోవాలి: రాజకీయ నేతలు కోట్లు బయటకు తీయరా? పవన్ కళ్యాణ్అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంల… Read More
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు...శాస్త్రం ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నాయిని పాడెమోసిన కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా..కేసీఆర్ కంటతడి..మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, బంధువులు రోదనల మధ్య.. అధికార లాంఛనాలతో అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. నాయ… Read More
0 comments:
Post a Comment