Sunday, December 29, 2019

జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలు

తిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/368kpKf

Related Posts:

0 comments:

Post a Comment