Sunday, December 29, 2019

ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్: జగన్ పాలనపై సహా ట్విట్టర్ వేదికపై ఆసక్తిర సమాధానాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు స్వాగతిస్తుండగా.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మూడు రాజధానుల అంశంపై తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39n46v3

Related Posts:

0 comments:

Post a Comment