హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూడు రాజధానుల ఏపీ సర్కారు ప్రతిపాదనను రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, కొందరు రాజకీయ నాయకులు స్వాగతిస్తుండగా.. రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మూడు రాజధానుల అంశంపై తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39n46v3
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment