Sunday, December 29, 2019

అమరావతి రైతులపై కొడాలి విచిత్ర వ్యాఖ్యలు.. రాజధానిని తరలించట్లేదన్న మంత్రి

రాజధాని తరలింపుపై కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్, కల్పించిన భ్రమలు నమ్మి.. రైతులందరూ ఆకాశంలో తేలాడే పరిస్థితికి వెళ్లారని.. వాస్తవాల్ని గ్రహించి నేలకు దిగిరావడానికి కొంత టైమ్ పడుతుందని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్ గానీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SAfKN9

Related Posts:

0 comments:

Post a Comment