Wednesday, November 6, 2019

‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్‌లైన్‌తో ఆగిన మరో కార్మికుడి గుండె

కరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక తీవ్రంగా మదనపడ్డారు. ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజా మరో కార్మికుడి గుండె ఆగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qvt8pC

Related Posts:

0 comments:

Post a Comment