అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేశ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఉస్మానియా వైద్యులు తెలిపారు. విజయారెడ్డితోపాటు సురేశ్ కూడా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే విజయ చనిపోయారు. పోలీసుస్టేషన్లో లొంగిపోయిన సురేశ్ను వైద్యులు తొలుత హయత్నగర్లోని సన్రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విజయారెడ్డి సజీవదహనం, సురేశ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rZLCg
లంగ్స్, హర్ట్, బ్రెయిన్కు గాయాలు.. కిడ్నీపై ఎఫెక్ట్... అత్యంత విషమంగా సురేశ్ ఆరోగ్యం
Related Posts:
అప్లై చేయలేదు.. అయినా రూ.1.2కోట్ల ఆఫర్ కొట్టేశాడుముంబై : కాలం కలిసిరావాలే గానీ కోట్ల జీతమిచ్చే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. ముంబైకి చెందిన ఓ యువకుడి విషయంలో ఇదే నిజమైంది. ఒకప్పుడు ఐఐటీ ఎంట్రెన్స్ను… Read More
తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్… Read More
ఛీ ఎదవ..తల్లిని చూసుకోవడానికి ఏం నొప్పిరా..? కొడుకు, కోడలికి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!!హైదరాబాద్: సమాజంలో యాంత్రిక జీవనం పెరిగిపోతోంది. తల్లి, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి రాగ బంధాలు సన్నగిల్లిపోతున్నాయి. ముఖ్యంగా వ్… Read More
జగన్ రాజ శ్యామల యాగం : ఈ యాగం తో యోగం దక్కేనా : కేసీఆర్ బాటలోనే..!ఎన్నికల వేళ యోగం దక్కించుకోవటం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సై… Read More
కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారంఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్ని… Read More
0 comments:
Post a Comment