స్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయాల ముందు అవినీతికి పాల్పడే ఉద్యోగుల పై ఫిర్యాధులు చేసేందుకు అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.మరో వైపు రెవెన్యు శాఖ పై సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టే ప్రయాత్నాల్లో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V4zwlt
Wednesday, April 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment