Wednesday, April 17, 2019

బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చ‌ర్య‌లు తీసుకోకుంటే నిర‌స‌న‌కు దిగుతాం: బిజెపి నేత‌లు..!

టిడిపి అధినేత చంద్ర‌బాబు పై దేశ‌ద్రోహం కేసు పెట్టాల‌ని బిజెపి నేత‌లు డిమాండ్ చేసారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసిన బిజెపి నేత‌లు చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ప్ర‌ధాని మోదీ పైనా..వ్య‌వ‌స్థ‌ల పైనా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్నార‌ని..ఆయ‌న పై చ‌ర్య‌లు తీసుకోకుంటే నిర‌స‌ల‌కు దిగుతామ‌ని స్ప‌ష్టం చేసారు. బాబు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KG2yE2

Related Posts:

0 comments:

Post a Comment