టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ పైనా..వ్యవస్థల పైనా చంద్రబాబు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని..ఆయన పై చర్యలు తీసుకోకుంటే నిరసలకు దిగుతామని స్పష్టం చేసారు. బాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KG2yE2
బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!
Related Posts:
కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం … Read More
తెలుగు విద్యార్థులకు తాకిన కశ్మీర్ సెగ.. ! అందర్నీ సేఫ్గా తీసుకొస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్హైదరాబాద్ : కశ్మీర్లో భద్రతా బలగాల మొహరింపుపై హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో శ్రీనగర్లోని ఎన్ఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఇంటికెళ్లిపోవాలని ప్రభు… Read More
పీకే స్కెచ్ తిరగబడింది.. బెంగాల్లో ప్రజా కాల్ సెంటర్కు టీఎంసీపై ఫిర్యాదులే ఎక్కువ..!!కోల్కతా : పశ్చిమబెంగాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ ప్రత్యేక కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. "దీదీకే బోలో" అనే పేరుతో… Read More
వారి కలయిక అనైతికం..! కేసీఆర్, జగన్ భేటీపై మండిపడ్డ బీజేపి..!!హైదరాబాద్: తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల కలయికపై తెలంగాణ బీజేపి స్పందించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ… Read More
టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!అనుచరులతో కలిసి వైసీపీలోకి..!కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్..టీడీపీకి భారీ షాక్. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ టీడీపీ వీడనున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అవినాశ్ తో పా… Read More
0 comments:
Post a Comment