టీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈసమావేశంలో ఈ నెల 18 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. కాగా ఈ సమావేశానికి పార్టీ లోక్సభ , రాజ్యసభ ఎంపీలు హజరయ్యారు. కాగా పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ నియామకం అయిన తర్వాత మొదటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NS4Q2x
ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం... 30 అంశాలపై చర్చ
Related Posts:
ఆదాయం మీకు.. నిందలు మాకా?: జగన్ సర్కారుపై జీవీఎల్ నిప్పులు, టీడీపీపైనా..అమరావతి: మద్యం విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డా… Read More
కిమ్ మరణించకున్నా వేలాది జీవాలు బలి.. ఇండియాలోనూ ఆ వైరస్ కలకలం.. ఇదికూడా చైనా నుంచే..నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించలేదన్న శుభవార్తను ఎంజాయ్ చేసేలోపే ఉత్తరకొరియన్లకు మరో సంకటంలో చిక్కకుపోయారు. తమ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాల… Read More
Lockdown: ఎస్ఐ, రౌడీషీటర్లు మందు పార్టీ, ముద్దులతో ఫోటోలు, వీడియోలు, కరోనా కాలంలో పోయేకాలం !బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ప్రాణాలను లెక్క చెయ్యకుండా దేశం మొత్తం వైద్యులు, వైద్య … Read More
వామ్మో..కాళేశ్వరం నీళ్లలా ప్రవహించిన మద్యం..!డే వన్ వందకోట్లు..! తెలంగాణలో పరవళ్లు తొక్కిన లిక్కరమ్మహైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్గా లా.. అనే పాట తెలంగాణ మద్యం ప్రియులను గత 40రోజులుగా తెగ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నలభై ర… Read More
కేసీఆర్ కామెంట్లపై ఉత్తమ్ గుస్సా: గవర్నర్ని కలిస్తే తప్పేంటీ, పారాసెటమాల్ అని చెప్పి..సీఎం కేసీఆర్ కామెంట్లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలన… Read More
0 comments:
Post a Comment