Friday, November 15, 2019

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం... 30 అంశాలపై చర్చ

టీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈసమావేశంలో ఈ నెల 18 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. కాగా ఈ సమావేశానికి పార్టీ లోక్‌సభ , రాజ్యసభ ఎంపీలు హజరయ్యారు. కాగా పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ నియామకం అయిన తర్వాత మొదటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NS4Q2x

Related Posts:

0 comments:

Post a Comment