Friday, November 15, 2019

105 కాదు 119 సీట్లు: మహా ట్విస్ట్, కొలువుదీరేది బీజేపీ సర్కారే..? కాషాయ నేతల ధీమా..

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో బిజీగా ఉంటే.. బీజేపీ బాంబ్ పేల్చింది. తమను కాదని రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని తేల్చిచెప్పింది. బీజేపీ కామెంట్లతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ మహారాష్ట్రలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKLMNd

Related Posts:

0 comments:

Post a Comment