హైదరాబాద్లోని పురానాపూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు సోదరులు,సోదరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఆత్మహత్యకు ముందు తన మిత్రుడు ఒకరికి ఫోన్ చేసి 'మీకిదే నా చివరి ఫోన్' అని చెప్పినట్లు సమాచారం. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uaGjrx
విషాదం : ఇద్దరు సోదరులు,సోదరి... కొత్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య... కారణమదే...
Related Posts:
విశాఖలో దారుణం : ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హత్య ,ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణవిశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో విషాదం చోటుచేసుకుంది . ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.… Read More
రెండోరోజు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష..కంటిన్యూ: తెల్లవారు జాము నుంచే దీక్షా శిబిరంలోహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస… Read More
జెట్ స్పీడ్ లో కరోనా కేసులు: ఇండియాలో రికార్డ్ స్థాయిలో 2 లక్షలను దాటిన కొత్త కేసులు, 1038 మరణాలుభారతదేశంలో కరోనా దారుణ పరిస్థితికి చేరుకుంది . 2 లక్షలకు పైగా విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.… Read More
తిరుపతిలో ప్రచారానికి నేటితో తెర- గెలుపు అంచనాలివే- పోలింగ్ శాతమే కీలకంతిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి ఇవాళ తెరపడబోతోంది. మూడు వారాలుగా ఓ రేంజ్లో ప్రచారం సాగించిన పార్టీలు, మైకులు ఇవాళ సాయం… Read More
కరోనా అప్డేట్ : తెలంగాణలో 3307 కరోనా కేసులు.. మరో 8 మంది మృతితెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 13) రాత్రి 8గంటల నుంచి బుధవారం(ఏప్రిల్ 14) రాత్రి 8గంటల మధ్య 3307 కరోనా పాజిటివ్ కేసులు… Read More
0 comments:
Post a Comment