హైదరాబాద్లోని పురానాపూల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు సోదరులు,సోదరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. ఇద్దరు సోదరుల్లో ఒకరు ఆత్మహత్యకు ముందు తన మిత్రుడు ఒకరికి ఫోన్ చేసి 'మీకిదే నా చివరి ఫోన్' అని చెప్పినట్లు సమాచారం. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uaGjrx
విషాదం : ఇద్దరు సోదరులు,సోదరి... కొత్త ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య... కారణమదే...
Related Posts:
బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనంనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ&nbs… Read More
తమిళనాడు బోర్డర్లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ..ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్ఫోన్ల స్టాక్తో వెళ్తున్నలారీని ఆపి ర… Read More
అనూహ్యం: గాల్వాన్పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్పై అక్కసుభారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన… Read More
సోనియా కొత్త వ్యూహం.. బీజేపీకి చెక్ పెట్టేనా.. కలిసొచ్చేదెవరు..?ప్రతీ కార్యం వెనక పరమార్థం ఉంటుంది. అసలు కార్యం ఒకటైతే దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది. ఇది రాజకీయాల్లో కామన్. అవసరమనుకుంటే చిరకాల శతృవుతో నైనా స్నేహం … Read More
మహబూబాబాద్ కలెక్టర్కు కరోనా పాజిటివ్.. మంత్రుల్లో టెన్షన్...మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం(అగస్టు 25) కర… Read More
0 comments:
Post a Comment