Thursday, May 20, 2021

అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో చైనా రోడ్డు నిర్మాణం... భారత్‌ను మళ్లీ కలవరపెడుతున్న డ్రాగన్...

అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో టిబెట్ భూభాగంలోని బ్రహ్మపుత్ర లోయ మీదుగా చైనా వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ రహదారితో చైనీస్ బోర్డర్ కౌంటీకి, సమీప నగరమైన నియింగ్చికి మధ్య ప్రయాణ దూరం 8 గంటల మేర తగ్గనుంది. యర్లుంగ్ జంగ్‌బో(చైనా బ్రహ్మపుత్ర పేరు) లోయ,గ్రాండ్ లోయల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wkJQVy

Related Posts:

0 comments:

Post a Comment