Saturday, October 19, 2019

TSRTC Strike: సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు, ఢిల్లీ రావాలని ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ జాతీయ బీసీ కమిషన్‌ను కోరింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీలో 20వేల మంది కంటే ఎక్కువగా బీసీలు ఉంటారని, వారిని డిస్మిస్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టీ ఆచారీ స్పందించారు. ఈ విషయం చాలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bsttvy

Related Posts:

0 comments:

Post a Comment