నాలుగు నెలల చిన్నారి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండీ సునీల్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నామనే అంశంపై గోప్యత పాటించారు. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్లోకి తీసుకున్నారు. సునీల్తోపాటు మరో నలుగురిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ప్రమాదానికి సంబంధించి వైద్యశాఖ అధికారులు పూర్తి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యానిదే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/368Z6IH
షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్.. కోర్టు నుంచి రిమాండ్కు.. మరో నలుగురిపై కేసు
Related Posts:
బీజేపీ దెబ్బకు గులాబీ బాస్ కేసీఆర్ అలెర్ట్ .. పార్టీ పై ఫోకస్ .. జిల్లాల పర్యటనకు శ్రీకారం!!తెలంగాణా సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారా ? అందులో భాగంగా ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారా ? సొంత జిల్లా సిద్దిపేటలో … Read More
రాములమ్మ రాకడ కాస్త ఆలస్యం.!నెల రోజుల ముందైతే తన ఖాతాలో రెండు విజయాలు.!ఇప్పుడేంటి కర్తవ్యం?హైదరాబాద్ : రాజకీయాల్లో చిత్రి విచిత్రి పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాజకీయంగా తమతమ పార్టీలకు వీర విధేయులుగా ముద్ర వేసుకున్న నేతలు కూడా కొన్ని సందర్బాంల… Read More
అంబానీల ఇంట నవ తరం ఆరంభం: రూ.వేల కోట్లకు వారసుడొచ్చాడు: కొత్త పాత్రలో ముఖేష్-నీతాముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట వారసుడు జన్మించాడు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ ఇక గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు… Read More
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 618 మందికి వైరస్, ముగ్గురి మృత్యువాత..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. వైరస్ కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్న… Read More
డోర్ డెలివరీ... తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడతెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేర… Read More
0 comments:
Post a Comment