జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. మాజీ ఐఏఎస్ అధికరులు గిరీశ్ చంద్ర ముర్ము, రాధాకృష్ణ మథూర్కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MMyndC
కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలు
Related Posts:
చంద్రబాబుకు హితవు ...తెలివైన ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించరు అన్న జీవీఎల్ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బ… Read More
పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జగన్ది క్రిమినల్ మనస్తత్వం.. పాల్ సంచలనంప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేసిన కేఏ పాల్ తా… Read More
విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యతెలంగాణా రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ లో అత్యధిక మార్కులు … Read More
గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాల… Read More
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులుకడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే … Read More
0 comments:
Post a Comment