Friday, October 25, 2019

కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్‌కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలు

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. మాజీ ఐఏఎస్ అధికరులు గిరీశ్ చంద్ర ముర్ము, రాధాకృష్ణ మథూర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MMyndC

Related Posts:

0 comments:

Post a Comment