లండన్లోని కంటైనర్లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నారు. వీరందరిని గడ్డగట్టించిన మంచులో పెట్టి అంత్యంత దారుణంగా హతమార్చినట్టు చెబుతున్నారు. వారందరిని _25 డిగ్రీల వాతవరణంలో రక్తం గడ్డకట్టేలా ఉంచి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా మృత దేహాల్లో 38 మంది పెద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NburSp
39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్ ట్రక్కు విషాదం
Related Posts:
చంద్రబాబు పెన్షన్లు మళ్లీ పెంచేసారు : జగన్ కు పోటీగా హామీలు : వైసిపి ని ట్రాప్ చేస్తున్నారా..!ఎన్నికల వేళ..ఏపిలో హామీల వదర పారుతోంది. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయని టిడిపి..వైసిపి పార్టీ లు ఎదురు పార్టీల మేనిఫెస్టోల కోసం ఎ… Read More
మీ గుడిసెకు నిప్పు పెట్టాం ఏమి అనుకోకండి ,డబ్బులు తీసుకోండిఅధునిక కాలంలో కూడ ఇంకా మంత్రాల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు, మంత్రాలు వస్తాయంటే చాలు గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు, మంత్రాలు వస్తాయని భావించిన… Read More
జనసేన తుది జాబితా విడుదల .. 3 ఎంపీ , 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులునామినేషన్లకు కొన్ని గంటల సమయం ఉన్న నేపధ్యంలో జనసేన తుది జాబితా వెల్లడించింది. అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన జనసేన పార్టీ శాసనసభ, లోక్ సభ స్థానాలకు … Read More
సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలన్న బీజెపి..! దుమారం రేపుతున్న హరియాణా గాయని..!!చండీగఢ్/హైదరాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరన… Read More
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనాఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ… Read More
0 comments:
Post a Comment