Friday, October 25, 2019

39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్‌ ట్రక్కు విషాదం

లండన్‌లోని కంటైనర్‌లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్‌లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నారు. వీరందరిని గడ్డగట్టించిన మంచులో పెట్టి అంత్యంత దారుణంగా హతమార్చినట్టు చెబుతున్నారు. వారందరిని _25 డిగ్రీల వాతవరణంలో రక్తం గడ్డకట్టేలా ఉంచి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా మృత దేహాల్లో 38 మంది పెద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NburSp

Related Posts:

0 comments:

Post a Comment