Wednesday, October 2, 2019

భారత్‌పై దాడులకు పాక్ ఉగ్రవాదుల కుట్రలు: అమెరికా ఆందోళన

వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంోల భారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సంస్థలను పాక్ కట్టడి చేయకపోతే ఉగ్రమూకలు భారత్‌పై రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ట్రంప్‌తో భేటీ కానున్న మోడీ: జమ్మూకాశ్మీర్‌ అంశమే కీలకం, 45నిమిషాలపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pmXNFr

Related Posts:

0 comments:

Post a Comment