అమరావతి: తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిస్తోంటే.. మరికొందరు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు వాపోతున్నాయి. స్వయంకృతాపరాధాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGqgQL
ఏపీ టీడీపీకి ఎమైంది? ఆసుపత్రిలో కోడెల..అజ్ఞాతంలో కూన రవి, యరపతినేని: అదే జాబితాలో సోమిరెడ్డి!
Related Posts:
UNION BUDGET 2020: బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి..నిరాశాజనక బడ్జెట్: టీఆర్ఎస్కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. తెలంగాణా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. న… Read More
Budget 2020: బడ్జెట్తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. వాల్ ఫ్యాన్లపై 20 శాతం పన్ను పోటు..2020-21 బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి..? ఏయే వస్తువుల పెరగబోతున్… Read More
వివక్ష చూపలేం: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి ఏం చెప్పారంటే?న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై స్టే విధిస్తూ ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై నిర్భయ తల… Read More
Union Budget 2020: ఏపీకి మొండిచేయి.. సీఎం జగన్ బాటలో కేంద్రం నడవాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి2020-21 ఏడాదికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవ… Read More
Budget 2020 : ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు.. కానీ మెలిక పెట్టిన సీతారామన్ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2020లో ఆదాయ పన్ను శ్లాబ్లపై సామాన్యుల్లో కాస్త గందరగోళం నెలకొంది. పన్ను రేట్లను తగ్గిస్తూనే మెల… Read More
0 comments:
Post a Comment