అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి అయోమయంలో పడ్డారా..? సమర్ధవంతంగా పాలన అందిస్తానన్న జగన్ తప్పటడుగులు వేస్తున్నారా.? ప్రతిపక్ష పార్టీ పై ఆదిపత్యం కొనసాగించే క్రమంలో అసలు అంశాలు పక్కదోవ పడుతున్నాయా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యత, పొరుగు రాష్ట్రంతో స్నేహం, చంద్రబాబుపై పైచేయి, నవరత్నాల అమలు అనే నాలుగు అంశాలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzlyUu
ఏపి సీఎం నాలుగు పడవల ప్రయాణం..! తొందరపాటు నిర్ణయాలతో అయోమయం..!!
Related Posts:
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యేగుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ… Read More
నిజామాబాద్ యువకుడి టిక్టాక్ ఫీట్స్... పోంగుతున్న వాగులో సాహసం! చివరికి...టిక్టాక్ సరదా మరోయువకుడి ప్రాణం తీసింది...ఉప్పోంగుతున్న వాగుల్లో టిక్టాక్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న ముగ్గురు యువకుల ఆలోచనలతో సాహసం గాడి తప్పి చన… Read More
టైగర్, ఉక్కు మనిషి: మోడీపై సిక్కు ప్రతినిధుల ప్రశంసలు, వినతిహూస్టన్: హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న పలువురు సిక్కు ప్రతినిధులు కలిశారు. … Read More
కాంగ్రెస్ నేతల విలీనం ఒక ముగిసిన కథ :సీఎం కేసీఆర్అసెంబ్లి చివరి రోజు సమావేశంలో సీఎం కేసిఆర్ కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విరుచుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆపార్టీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఘాటు… Read More
‘మోడీజీ మీకే మా మద్దతు: 7 లక్షల కాశ్మీరీ పండిట్లు మీ వెనకాలే’హూస్టన్: అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశార… Read More
0 comments:
Post a Comment