ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వసుదైక కుటుంబం, విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు వచ్చిందన్నారు. యోగాకు కూడా అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని తెలిపారు. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం వద్ద ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు చూపిన విధానాలే తమ అభివృద్ధికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ouodod
యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి.. గాంధీ చూపిన మార్గమే శిరోధార్యమన్న ప్రధాని మోడీ
Related Posts:
శ్రీలంకలో మరోసారి రక్తపాతం: ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి హత్య ,దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధింపుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. ఈస్టర్ రోజున పలు చర్చీలు హోటళ్లలో ఆత్మాహుతి దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ మారణహోమంలో 2… Read More
హరికృష్ణ..ఏఎన్ఆర్..దాసరి విగ్రహాల తొలిగింపు : అభిమానుల ఆందోళన : విశాఖలో ఉద్రిక్తత..!విశాఖ నగరంలో అర్దరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో మూడింటిని అధికారులు అర్దరాత్రి తొలిగించారు. దీ… Read More
నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!సూర్యాపేట : హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అమ్మాయిలపై అతిదారుణంగా హత్యచారాలు చేసి జైలుపాలైన సీరియల్ కిల్లర్ విక… Read More
బాబోయ్ మళ్లీ పెరగనున్న ఎండలు.. బయటకు వెళ్తే జర భద్రం...హైదరాబాద్ : సూరీడు సుర్రుమంటున్నాయి. భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబ… Read More
నాబార్డులో 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనాబార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అర… Read More
0 comments:
Post a Comment