తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం శనివారం తెరచుకుంది. 41 రోజులపాటు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరిచి ఉంటుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన 10 మంది మహిళలను అక్కడ పోలీసులు వెనక్కి పంపారు. sabarimala verdict: పేర్లు నమోదు చేసుకున్న మహిళలు, ఎంతమందంటే.?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QornFR
తెరచుకున్న శబరిమల ఆలయం: 10 మంది ఏపీ మహిళలను వెనక్కి పంపారు
Related Posts:
పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన… Read More
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున ర… Read More
దాడిని మరిచిపోం, వారిని వదలం: సీఆర్పీఎఫ్, స్వేచ్ఛఇచ్చిన మోడీ.. సర్జికల్ స్ట్రయిక్ 2 ఉంటుందా?న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. … Read More
ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసనన్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రత… Read More
స్వంత తండ్రి కారు క్రిందే పడి ప్రాణాలు విడిచిన 20 నెలల బాలుడుహైద్రబాద్ ; విధి వక్రికరించిందో ఏమో... లేక తాను ఇక ఉండను అనుకున్నాడో ఏమో... ఓ చిన్నారి 20 నెలలకే తనువు చాలించాడు....తన తండ్రి కారు క్రిందే పడి ప్రాణాల… Read More
0 comments:
Post a Comment