ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ 44 శాతం అంటే రూ.473 కోట్ల వరకు నష్టం చవిచూసిందని పేర్కొన్నారు. విలీనమనే అసహేతుక డిమాండ్ను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RNxCT
Saturday, November 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment