ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ 44 శాతం అంటే రూ.473 కోట్ల వరకు నష్టం చవిచూసిందని పేర్కొన్నారు. విలీనమనే అసహేతుక డిమాండ్ను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RNxCT
TSRTC STRIKE:కార్మికుల డిమాండ్లు పరిష్కరించం, చర్చలు జరపం, హైకోర్టులో ఆర్టీసీ అఫిడవిట్
Related Posts:
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిబెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘట… Read More
ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పులక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తన… Read More
సంచలన తీర్పు.. ఆ బాలికకు అబార్షన్.. ఇదీ కారణం..కోర్టులు విచక్షణతో తీర్పులు ఇస్తుంటాయి. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జడ్జీమెంట్ ఉంటుంది. లైంగికదాడికి గురయిన బాలిక దాల్చిన గర్భం తొలగింపు క… Read More
మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతికరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం … Read More
సీడీఎస్సీకి పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రయోగాల డేటా సమర్పించిన భారత్ బయోటెక్హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పిల్లలకు కూడా… Read More
0 comments:
Post a Comment