హర్యానా రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీ రోల్ పోషిస్తున్నారు. జేజేపీ నేత దుష్యంత్ చక్రం తిప్పుదామని అనుకొన్న.. బీజేపీ వేగంగా స్పందించడంతో కాంగ్రెస్-జేజేపీ ప్రభుత్వం అనే అంశం కలగానే మారిపోయింది. అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గోపాల్ కందాపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన క్యాబినెట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BGKPFf
హర్యానా క్యాబినెట్లో గోపాల్ కందాకు నో ప్లేస్..? గత చరిత్ర నేపథ్యంలో...
Related Posts:
ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ ... కృష్ణా జిల్లాలో నమోదువెటర్నరి డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో నింధితులను కఠినంగా శిక్షించాలంటూ దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ జీరో ఎఫ్ఐఆర్… Read More
జగన్రెడ్డి టమాట రైతుల గోడు పట్టదా, అసెంబ్లీలో ప్రకటించండి, లేదంటే ఆందోళన:పవన్ కల్యాణ్టమాట రైతుల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. గిట్టుబాటు ధర రాక రైతులు కూలీలుగా మారుతున్నారని గుర్తుచేశారు. … Read More
పార్లమెంట్ సబ్సీడీ భోజనంకు ఎంపీలు గుడ్బై..ఎంత మిగులుతుందో తెలుసా..?న్యూఢిల్లీ: అది చట్టాలు చేసే పార్లమెంటు భవనం. చట్టాలు చేసేవారు ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధుల్లో చాలామంది కోటీశ్వరులే ఉన్నారు. అయితే వారు తినే భో… Read More
మనిషి కాదు మృగం:వివాహితపై లైంగికదాడి,పదేళ్ల కూతురిపై కూడా..భర్త సహా ఇద్దరి హత్య..దిశ హత్యోదంతాన్ని యావత్ జాతి ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని, చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. కానీ దిశ ఘటనకు ముందు ఉత్తర ప్రదేశ్ల… Read More
వైజాగ్లో దారుణం... రోడ్డుపై వెళుతున్న మహిళపై యాసిడ్ దాడి...విశాఖలో దారుణం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న వివాహితపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. దీంతో భాదిత మహిళను స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస… Read More
0 comments:
Post a Comment