పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ఇతర విలువైన పరికరాలను నేలకు విసిరి కొట్టారు. రైతులకు పంట రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, వారి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cf2qnY
విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?
Related Posts:
39వ రోజు కొనసాగుతున్న అమరావతి పోరు ... తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ దాడి..ఉద్రిక్తతరాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్… Read More
నిర్భయ కేసు: క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు నిందితుడున్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు … Read More
ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్… Read More
జనసేన..బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా: తొలి ఉమ్మడి కార్యక్రమంలోనే: అసలు కారణం ఏంటి...!ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనస… Read More
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా టీఆర్ఎస్ గెలిచిన సీట్లుతెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అధిక్యాన్ని ప్రదర్శించిం… Read More
0 comments:
Post a Comment