Friday, October 25, 2019

సీఎం వ్యాఖ్యలతో అట్టుడుకుతున్న తెలంగాణ..! కేసీఆర్ పై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు..!!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి ఉద్యోగుల గురించి, సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల గురించి మాట్లాడిన తీరును ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రశేఖర్ రావు నియంతలా వ్యవరిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రి స్దాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదిని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు ఆర్టీసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nb8Edz

Related Posts:

0 comments:

Post a Comment