ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్కు ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే తాను సెలవులో వెళుతున్నట్టు ప్రకటించారు. నెలరోజులపాటు సెలవు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తర్వాత కూడా ఆయన విధుల్లో చేరతారా ? లేదంటే సెలవు పొడిగించుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WP7b1d
Wednesday, November 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment