Thursday, October 17, 2019

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను.. అందుకే ఎండీని నియమించడం లేదు: కోమటిరెడ్డి విసుర్లు

ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు కోరుతుంటే.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహారిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం కూడా హక్కేనని.. దానిని హరించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్నది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWJC0o

Related Posts:

0 comments:

Post a Comment