ఏపీలో కరోనా వైరస్ పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. స్ధానిక ఎన్నికల వాయిదాకు కారణమైన కరోనా వైరస్ పై మండిపడుతున్న ప్రభుత్వం, లేదని నిరూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కరోనా ఉందని చూపించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో కరోనా పేరు మీద సాగుతున్న మాటల యుద్ధం కాస్తా చేతల్లోకి మారిపోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33udOcn
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment