సీఎస్, ఎస్ఈసీల మధ్య కొనసాగిన లేఖాస్త్రాలపై ఏపీలో దుమారం నెలకొంది. ఏపీ సీఎస్ ఎన్నికలను నిర్వహించాలని లేఖ రాయటంతో ఆ లేఖకు గట్టిగా సమాధానం ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు ఎన్నికల కమీషనర్ రాసిన లేఖపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w56CHF
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment