Tuesday, March 17, 2020

Coronavirus effect: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ల ధరలు ఐదు రేట్లు పెంపు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 50కి పెంచుతున్నట్లు రైల్వే శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ సహా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d6xgAr

Related Posts:

0 comments:

Post a Comment