Thursday, October 17, 2019

ఓటు వేస్తూ సెల్ఫీ... రూ 4000 జరిమాన

సెల్పీలు ప్రస్తుత సమాజాన్ని డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే... చేతిలో ఫోన్ ఉంది కదా.. అని వినియోగదారులు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. దీంతో కొన్ని సంధర్భాల్లో కేసుల్లో ఇరుక్కుంటున్న సంఘటనలు కోకల్లలు. ఈ నేపథ్యంలోనే ఓటు వేస్తూ పోలీంగ్ బూత్‌ల్లో సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nF3Ux

Related Posts:

0 comments:

Post a Comment