Monday, October 14, 2019

తెలంగాణ ఉద్యమం కూడా ఇంత దారుణంగా జరగలేదు..! ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన నేతలు..!!

హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల సమ్మె ఉగ్ర రూపం దాలుస్తోంది. ఎంత ఉగ్ర రూపం దాలుస్తోందో అంతే స్థాయిలో రాజకీయ జోక్యం కూడా పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రాం, ఆర్టీసి జేఏసి నేత అశ్వద్దామ రెడ్డి, ఓయూ జేఏసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dw2gQ

Related Posts:

0 comments:

Post a Comment