న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మంగళవారం చరిత్ర సృష్టించింది. విమానంలో ప్రయాణికులు ఉండగానే పార్కింగ్ స్థలం నుంచి రన్వే వరకు ఎయిరిండియా ఎయిర్బస్ ఏ 320ని ట్యాక్సీ బాట్ సాయంతో తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఇలా ఒక ట్యాక్సీబాట్తో భారీ విమానంను రన్వేపైకి తీసుకురావడం తొలిసారి అని అధికారులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHkosa
చరిత్ర సృష్టించిన ఎయిరిండియా: ఎయిర్బస్ను మోసుకెళ్లిన ట్యాక్సీబాట్
Related Posts:
విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగించే దేశాలకు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతులు ఇచ్చిం… Read More
అమరావతి గ్రామాల సంఖ్య కుదింపు: 29 కాదిక..: కొత్త మున్సిపాలిటీ: నగర పంచాయతీలు తెరపైకిఅమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఏడాదికి పైగా తమ ఆందోళనలు, దీక్షలను కొనసాగిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం సంచ… Read More
ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలాన్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక డోసు… Read More
ముందు రైలు: క్షణాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసు, నిర్లక్ష్యానికి కోపగించి చెంప ఛెళ్లుమనించాడుముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహీసర్ రైల్వే స్టేషన్లో ఓ 60 ఏళ్ల పెద్ద మనిషిని రక్షించాడు అక్కడేవున్న పోలీసు. ఆ తర్వాత వృద్ధుడి నిర్లక్ష్యానికి … Read More
లోన్ యాప్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మరో యువకుడి బలి, భార్యకు వేధింపులు..లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇన్స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో డబ్బులు ఇచ్చే ఈ సంస్థలు వడ్డీ,చక్రవడ్డీ,బారు వడ్డీల పేరు… Read More
0 comments:
Post a Comment