Tuesday, October 15, 2019

చరిత్ర సృష్టించిన ఎయిరిండియా: ఎయిర్‌బస్‌ను మోసుకెళ్లిన ట్యాక్సీబాట్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మంగళవారం చరిత్ర సృష్టించింది. విమానంలో ప్రయాణికులు ఉండగానే పార్కింగ్‌ స్థలం నుంచి రన్‌వే వరకు ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ 320ని ట్యాక్సీ బాట్ సాయంతో తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఇలా ఒక ట్యాక్సీబాట్‌తో భారీ విమానంను రన్‌వేపైకి తీసుకురావడం తొలిసారి అని అధికారులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VHkosa

Related Posts:

0 comments:

Post a Comment