హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సచివాలయ కూల్చివేతపై తెలంగాణ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. కాగా, ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35za8qw
ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి కాదా?: సచివాలయం కూల్చివేతపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నల వర్షం
Related Posts:
ఎందాక..? ఎప్పటి దాక..? కేసీఆర్, మోదీ మధ్య ముదురుతున్న నిశ్శబ్ద యుద్దం..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం మద్య అంతర్గత విభేదాలు తారా స్తాయిలో నడుతస్తున్నాయా..? ప్రధాని మోదీని కలుసుకునేందుకు విముఖత చూపిస్తున్నార… Read More
ప్రేమించి.. పెళ్లాడి.. చివరకు..హైదరాబాద్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులతో నాలుగు నెలల పాటు అంతా స… Read More
కశ్మీర్లో హై అలర్ట్.. పుల్వామా తరహా దాడులు మరోసారి... యూఎస్, భారత ఇంటలిజెన్స్ హెచ్చరికలుజమ్ము, కశ్మీర్లో మరో ఉగ్రదాడి జరగవచ్చని భారత తోపాటు ఆమేరికా ఇంటలీజన్స్ వ్యవస్థలు హెచ్చరించాయి. దీంతోపాటు పాకిస్థాన్ గుఢాచార సంస్థలు కూడ ఆదేశానికి విష… Read More
జగన్ ను కట్టి పడేసిన కృష్ణా జిల్లా సెంటిమెంట్..! అందుకే ఆ ముగ్గిరికి కీలక పదవులు..!!అమరావతి/హైదరాబాద్ : కీలకమైన రాజధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రదర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజయం సాధించిన కీలక నాయకులకు వైసీపీ అధినేత,… Read More
రాంమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేవాలి.. ఉద్దవ్ థాక్రేరామ మందిర నిర్మాణంపై పార్లమెంట్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేప… Read More
0 comments:
Post a Comment