హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సచివాలయ కూల్చివేతపై తెలంగాణ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. కాగా, ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35za8qw
ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి కాదా?: సచివాలయం కూల్చివేతపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నల వర్షం
Related Posts:
బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్లో కాల్చుకోవడం సంచలనం కలిగించింద… Read More
గోదావరి జిల్లాలకు ఆ ఇద్దరే: అనంత బాధ్యతలు పెద్దిరెడ్డికే: మంత్రులకు జగన్ కొత్త బాధ్యతలు..ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో 13 మందికి కొత్త బాధ్యతలు అప్పగించా రు. ఇందులోనూ రాజకీయ వ్యూహాలతో నిర్ణ… Read More
ఈయన్ను స్వామీజీ అంటారా: మహిళలు ముందు వరుసలో కూర్చున్నారని...ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్.. తన ప్రసంగంతో అందరినీ ఉత్సాహపరచవలసిన ఆయనే కార్యక్రమంనుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనగా సభ… Read More
రాహుల్ గాంధీ 2.0..! వర్షాలు పడుతుంటే ఎక్కడున్నారు.. ? సొంత పార్టీ నేతలకు చురకలు..!పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ కోత్త కోణాన్ని అవిష్కరించాడు. ఈ నేపథ్యంలోనే స్వంత పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యాడు.… Read More
ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ\"రాజు\" వేడుకలు (వీడియో)లక్నో : ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంగా వేడుకలు కూడా జరిగాయి. ఏనుగేంటి, స్వాతంత్ర్యమేంటి, అసలు ఈ వేడుకలు ఏంటని ఆశ్యర్యపోతున్నారా. మీ అనుమాన… Read More
0 comments:
Post a Comment