డెంగీ ఒకే కుటుంబాన్ని పగపట్టింది. ఒకే కుటుంబంలోని నలుగురుని బలి తీసుకుంది. పదిహేను రోజుల తేడాలోనే చిన్నపాపతో సహ నలుగురు మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. ఆరునెలల చిన్న పాప నుండి 70 సంవత్సరాల తాత మరియు ఇద్దరు భార్యభర్తలు మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే ఓకే కుటుంబంలోని బిడ్డ, భర్తతోపాటు మామ కూడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q8uhUg
భార్య, భర్త, కూతురు, తాతా .. డెంగీకి ఒకే కుటుంబంలో నలుగురు బలి
Related Posts:
శశికళకు ఐటీ శాఖ భారీ షాక్: రూ. 2వేల కోట్ల ఆస్తులు అటాచ్చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామ… Read More
104 సీట్లలో విక్టరీ: బల్దియా ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా..గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది, నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సీట్… Read More
రాజీనామాకు నేనూ సిద్ధం: వైసీపీకి రఘురామ సవాల్, జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీఏలో చేరికపైనా..న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం 21 మంది … Read More
ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పై నుంచి పడిపోయిన కానిస్టేబుల్.. తీవ్రగాయాలతో మృత్యువాతఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. చూస్తుంటే ఆ మజానే వేరు. బంతి బంతికి ఉత్కంఠ. నరాలు తెగేంత టెన్షన్. దానిని మించిన ఎంజాయ్ ఏముంటుంది. అయితే కొన్నిసార్లు… Read More
మీడియా విశ్వసనీయతకు దెబ్బ - న్యూస్ చానెళ్లను వినోదంగా భావిస్తోన్న జనం - కారణాలివే..ప్రజల పక్షాన నిలబడి, పీడితులకు గొంతుకగా, ప్రభుత్వానికి సవాలుగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలకు సంబంధించి ప్రేక్షకుల ఆలోచనా సరళిలో భారీ మార్పులు వచ్చాయ… Read More
0 comments:
Post a Comment