Wednesday, October 30, 2019

పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..

కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్‌పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగాలను కొట్టివేసింది. వారు గోవులను డైరీ కోసం తీసుకెళ్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో గోవుల అక్రమ రవాణా కింద నమోదైన ఎఫ్ఐఆర్‌ను కోర్టు కొట్టివేసింది. 2017లో హెహ్లూఖాన్, అతని కుమారులతో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2phpjV8

Related Posts:

0 comments:

Post a Comment