Thursday, October 3, 2019

ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరు

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు నిర్మాణం కింద రామమందిరం ఉండేదని చెప్పేందుకు రుజువులు ఉన్నాయని రామ్‌లల్లా తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అక్కడ తవ్వకాల్లో దొరికిన వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకప్పుడు ఇక్కడ ఆలయం ఉండేదనే విషయం అర్థమవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్షణ కల్పించండి: సుప్రీంకోర్టుకు అయోధ్య-మసీదు కేసు ట్రయల్ జడ్జీ సుప్రీంకోర్టు చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o7GCak

Related Posts:

0 comments:

Post a Comment