అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే ప్రభుత్వమే అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందన్న ఆరోపణలున్నాయి. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో చాలా దేశాలు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నాయని సాక్ష్యాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. వీటికి భిన్నంగా భారత్ లో మాత్రం లాక్ డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yNfUsu
కరోనా లాక్డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్లోగా అది జరగాలంటూ..
Related Posts:
శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం: ఏడుకొండలవాడి తొలి దర్శన భాగ్యం వారికే: త్వరలో ఆన్లైన్తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8… Read More
ప్రకాశం వైసీపీలో అధిపత్య పోరు- కరణం, ఆమంచి వర్గాల ఘర్షణలో ఏడుగురికి గాయాలు...ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేతల మధ్య వర్గ పోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా చీరాల నుంచి వైసీపీకి మద్… Read More
చైనాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటాం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమిత్ షా నో కామెంట్..సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపా… Read More
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్వీస్ట్: సర్క్యులర్ వెనక్కి తీసుకున్న ఏపీ ఈసీ, ఏజీ మాట్లాడిన కాసేపటికే...ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే నిమ్మగడ్డను బాధ్యతలు స… Read More
సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉంటే నేషనల్ హైవేస్లో డిప్యూటీ మేనేజర్ పోస్టులునేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 48 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
0 comments:
Post a Comment