Thursday, October 3, 2019

ఢిల్లీకి తెలంగాణ సీఎం.. మోడీతో భేటీ కానున్న కేసీఆర్.. ఇవేనా కీలకాంశాలు..!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం (04.10.2019) నాడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ ఉంది. వీరిద్ధరి భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశముంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో జరగనున్న భేటీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oJpOGS

Related Posts:

0 comments:

Post a Comment