Saturday, October 5, 2019

టీఆర్ఎస్ నేతలు కోటీశ్వరులు.. ఉద్యోగులు బికారీలయ్యారు.. కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LP7VPZ

Related Posts:

0 comments:

Post a Comment