తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LP7VPZ
టీఆర్ఎస్ నేతలు కోటీశ్వరులు.. ఉద్యోగులు బికారీలయ్యారు.. కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఫైర్
Related Posts:
lockdown continue: ఇక్కడే ఉండండి, మీ భద్రత మాది, వలసకూలీలకు ఉద్దవ్ భరోసా, అమిత్ షా ఫోన్..దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించడంతో బాంద్రా రైల్వేస్టేషన్కు వలసకూలీలు రావడంతో ఆందోళన నెలకొంది. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా.. నిరాకరించడంతో … Read More
మే 4: విమాన సేవలను ప్రారంభించనున్న ఇండిగో, ఆ తేదీలోగా బుకింగ్స్ రద్దు చేస్తే డబ్బు వాపస్న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం రెండోసారి విధించిన లాక్డౌన్ మే 3తో ముగస్తుండటం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచ… Read More
ఇండియాలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 353కు చేరిన మరణాలున్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా మొత్… Read More
కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ట్రంప్పై గవర్నర్ల తిరుగుబాటు.. చావు తప్పదన్న సీఐఏ..గడిచిన వారంతో మహమ్మారి ముప్పు తప్పిపోతందని అందరూ ఆశించారు.. కానీ సోమవారం ఒక్కరోజే 1509 మందిని కరోనా బలి తీసుకోవడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు.. అమెరికాలో మ… Read More
coronavirus: యూకేలో వైద్య సిబ్బందికి కూడా రక్కసి, 34 శాతం మందికి పాజిటివ్..కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించిన బ్రిటిష్ వైద్య సిబ్బందికి జబ్బు అంటుకుంది. ఇటీవల 16 వేల 888 మందికి పరీక్ష చేయగా.. అందులో 34 శాతం అంటే 5733 … Read More
0 comments:
Post a Comment