న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10,815కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 353 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కాగా, 1190
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yb3TwS
ఇండియాలో 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 353కు చేరిన మరణాలు
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరంపేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధ… Read More
బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జలఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక… Read More
ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''ఆ ఏడు గంటలపాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపాం, అంతటి భయానక పరిస్థితి ఎప్పుడూ చూడలేదు''Click here to see the BBC interactive ఉత్తరాఖండ్లోని ఒక సొరంగంలో ఆదివారం ఏడు గంటలపాటు బసంత్ బహాదుర్తో పాటు 12 మంది చిక్కుకుపోయారు. సొరంగానికి పైన ఉం… Read More
నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట… Read More
KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్… Read More
0 comments:
Post a Comment