Saturday, October 5, 2019

సద్దాం హుస్సేన్, హిట్లర్ గుర్తుకొస్తున్నారు.. కార్మికులను బెదిరించడం సరికాదు, ఇంద్రసేనా ఫైర్

కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు నెలరోజుల కింద సమ్మె నోటీసు ఇస్తే కేసీఆర్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కార్మికుల డిమాండ్లు పట్టవా ? ఎందుకంత నిర్లక్ష్యంగా వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోలేదని, డిమాండ్ల సాధన కోసం వారు సమ్మె బాట పట్టారని గుర్తుచేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pNDZLw

Related Posts:

0 comments:

Post a Comment