కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించిన బ్రిటిష్ వైద్య సిబ్బందికి జబ్బు అంటుకుంది. ఇటీవల 16 వేల 888 మందికి పరీక్ష చేయగా.. అందులో 34 శాతం అంటే 5733 మందికి వైరస్ సోకిందని బ్రిటిష్ అధికారులు ధృవీకరించాయి. వీరిలో వైద్య సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. బ్రిటన్లో ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకడంతో,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XA6TO4
coronavirus: యూకేలో వైద్య సిబ్బందికి కూడా రక్కసి, 34 శాతం మందికి పాజిటివ్..
Related Posts:
మాన్సాస్ ఛైర్మన్ గా అశోక్ ను తప్పించడం వెనుక 13 వేల ఎకరాల భూకబ్జా కుట్ర : టీడీపీవిజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్నకూతురు సంచైతా గజపతిరాజును నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని … Read More
ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీన్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు… Read More
చిరుకు రాజ్యసభ సీటు ఒట్టి పుకారేనన్న నాగబాబు- తప్పుడు వార్తలతో కన్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తిమెగాస్టార్ చిరంజీవికి ఏపీలో వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన సోదరుడు నాగబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారంతో జనస… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్ కౌంటర్లు.. సోషల్ సైట్లపై నిషేధం ఎత్తివేత.. ఇద్దరికి కరోనా లక్షణాలుకేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో … Read More
కేబినెట్ కీలక నిర్ణయం: ఎయిరిండియాలో ఎన్నారైలూ 100శాతం వాటా పొందొచ్చున్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం … Read More
0 comments:
Post a Comment