హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వారానికి ఒకసారి కోర్టుకు హాజరుకావడం కష్టసాధ్యంగా మారిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BjFYK2
నేనిప్పుడు ముఖ్యమంత్రిని., అందుకే మినహాయింపు కోరుతున్నా: సీబీఐ కోర్టులో జగన్
Related Posts:
Swapna: నన్ను టార్చర్ పెట్టారు, సీఎంను ఇరికించాలని స్కెచ్, ఈడీ అధికారులపై రివర్స్ కేసు !కొచ్చి/ తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుపాలైన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ కేసు రసవత్తరంగా మారింది. తాను కేరళ సీఎం పినరయి విజయన్ కు వ… Read More
US-China talks:డ్రాగన్ కంట్రీపై కన్నెర్ర చేసిన పెద్దన్న..ఫలించని చర్చలుఅమెరికా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక దేశాల మధ్య విబేధాలు తారాస్థాయికి చే… Read More
రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు ? మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై విచారణలో సుప్రీం ధర్మాసనం ప్రశ్నవిద్య, ఉద్యోగాలలో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్య… Read More
సాగర్ బరిలో జనసేన.. అభ్యర్థి ఎవరంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా...నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఇండికేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు… Read More
భారత్ లో కరోనా విలయం .. 40 వేలను దాటిన కొత్త కేసులు, ఇలా అయితే కట్టడి కష్టమే !!భారతదేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది . కరోనా రెండో దశలో కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు పైగా కొత్త… Read More
0 comments:
Post a Comment