హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వారానికి ఒకసారి కోర్టుకు హాజరుకావడం కష్టసాధ్యంగా మారిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BjFYK2
నేనిప్పుడు ముఖ్యమంత్రిని., అందుకే మినహాయింపు కోరుతున్నా: సీబీఐ కోర్టులో జగన్
Related Posts:
ఒక స్థాయి ఉండాలంటే భారత్లో పెట్టుబడులు పెట్టండి: అమెరికాలో మోడీ పిలుపున్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపున… Read More
నో హరిజన్.. రాజస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయంప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్కూళ్లు దాదాపు దళితుల ఇంటి దగ్గరలో ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో ముందు హరిజన్ అని పలుకుతారు. సాధ… Read More
జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశంజంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో … Read More
రైతులు, డ్వాక్రా మహిళలకు తీపి కబురు: బ్యాంకర్లకు జగన్ హామీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశం… Read More
చైనాలో స్టార్ ఫిష్ ఎయిర్పోర్టు ప్రారంభం: విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే !బీజింగ్ : చైనాలో నూతనంగా నిర్మించిన దక్సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చైనా 70వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న నేప… Read More
0 comments:
Post a Comment