Friday, October 18, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె : చర్చలకు మరో డేట్... 28 డెడ్‌లైన్.. ఎవరు దిగివస్తారు...?

ఆర్టీసీ సమ్మెపై, యూనియన్లకు, మరియు ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. మూడు రోజుల్లో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్చల పూర్తి సారాంశాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. ఇందుకోసం కేసును ఈనెల 28కి వాయిదా వేసింది. చర్చల కోసం గుర్తింపు పోందిన రెండు సంఘాలను ఆహ్వానించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కార్మికులకు నమ్మకం కలిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VQEL6r

0 comments:

Post a Comment