ఆర్టీసీ సమ్మెపై, యూనియన్లకు, మరియు ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. మూడు రోజుల్లో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్చల పూర్తి సారాంశాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. ఇందుకోసం కేసును ఈనెల 28కి వాయిదా వేసింది. చర్చల కోసం గుర్తింపు పోందిన రెండు సంఘాలను ఆహ్వానించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కార్మికులకు నమ్మకం కలిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VQEL6r
టీఎస్ఆర్టీసీ సమ్మె : చర్చలకు మరో డేట్... 28 డెడ్లైన్.. ఎవరు దిగివస్తారు...?
Related Posts:
Illegal affair: నాటుకోడి ఆంటీ, మొగుడు మస్త్ మజా, గుడికి వెళ్లిన భార్య, పిల్లలు? అయినా!బెంగళూరు7 బాగల్ కోటే: కామంతో భర్త కళ్లు మూసుకుపోవడంతో ఓ ఇంట్లో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరాయి స్త్రీ వ్యామోహంతో కట్టుకున్న భార్య, పిల్లలన… Read More
Airportsలో ఉద్యోగాలు: ఐటీఐ చేశారా అయితే అప్లయ్ చేయండి..!ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం..షటిల్ ఆడుతూ కుప్పకూలిన సిఐ భగవాన్ మృతిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది . ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ సిఐ అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన యావత్ పోలీసు … Read More
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు: తాజా రేట్లు ఇవే: ఈ ఏడాదిలో తొలిసారిగా: ఎన్నికల ఎఫెక్టేనా?న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారుల జేబులను గుళ్ల చేస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ తగ్గాయి.. అదీ స్వల్పంగానే. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖ… Read More
ముంబై , ఢిల్లీలలో హోలీ వేడుకలపై నిషేధం..కరోనా ఎఫెక్ట్..నో సెలబ్రేషన్స్దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరగడంతో హోలీతో పాటు రాబోయే పండుగలు , బహిరంగ వేడుకలు మరియు సమావేశాలు నిషేధించబడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ, అల… Read More
0 comments:
Post a Comment