ప్రకాశం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఒకపక్క కరణం బలరాం పైన ఆమంచి కృష్ణమోహన్ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే, అదే జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కరణం బలరాం హాజరవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఒంగోలులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IMNQI7
వైసీపీ ఎంపీ పుట్టిన రోజు వేడుకలకు టీడీపీ ఎమ్మెల్యే :రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
Related Posts:
Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు... ఇంట్లోకి చొరబడి కాల్పులు..జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హె… Read More
500 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం: నారా లోకేశ్సీఎం జగన్ పాలనలో అఘాయిత్యాలకు గురైన అక్కాచెల్లెళ్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టంచేశారు. దళ… Read More
Viral Video: ఆ ప్రశ్న అడగ్గానే నవ్విన తాలిబన్లు... కెమెరా ఆపేయాలని హుకుం...ఆఫ్గనిస్తాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్ల… Read More
ఇప్పటికే కోవాగ్జిన్ రెండు డోసులు-కోవీషీల్డ్ కూడా వేయాలని కోర్టులో పిటిషన్-షాకిచ్చిన కేంద్రం...ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు రీవ్యాక్సిన్ చేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈసారి తనకు కోవీషీల్డ్ ఇవ్వాలని పిటిషన… Read More
దాసరి నారాయణ రావు రెండో కుమారుడు అరుణ్పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు...దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించారన్న ఆరోపణలత… Read More
0 comments:
Post a Comment