హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ ఉద్యమం నాటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల కార్మికులు నిరసనలకు దిగుతుండటంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాట జరిగి టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. అదలావుంటే ఇదివరకే పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IPVh1i
ఆర్టీసీ సమ్మె రణరంగం.. అరెస్టులు, తోపులాటలు.. 11వ రోజు ఉద్రిక్తం
Related Posts:
కల్తీ మద్యానికి 21 మంది బలి... పిట్టల్లా రాలిపోతున్న జనం... విచారణకు ఆదేశించిన సీఎం...పంజాబ్లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి.… Read More
విషాదం : కరోనాను జయించినా.. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య...విజయవాడలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ… Read More
గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న అమరావతి- పలుచోట్ల రైతుల ఆందోళనలు..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంపై అమరావ… Read More
42 మందికి కరోనా పాజిటివ్: తప్పుడు అడ్రస్ ఇచ్చి పరారీలో, ఆందోళనలో ప్రజలున్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆస్పత్రుల నుంచి కరోనా రోగులు పారిపోతుండటం ఆందోళనకరంగా అంశంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజా… Read More
మంటగలిసిన మానవత్వం:మరుభూమే వారికి క్వారంటైన్ సెంటర్ఖానాపూర్ : కరోనావైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది కరోనావైరస్ బారిన పడగా చాలామందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో … Read More
0 comments:
Post a Comment