జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హెచ్చరిక చేసేందుకే ఉగ్రవాదులు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... కుల్గాం జిల్లా బీజేపీ ఇన్చార్జిగా జావీద్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు.మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఉగ్రవాదులు ఆయన ఇంట్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xWu3g6
Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు... ఇంట్లోకి చొరబడి కాల్పులు..
Related Posts:
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చినా.. అదనంగా నిధులు ఇవ్వలేం: తేల్చేసిన కేంద్రంన్యూఢిల్లీ/అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి వ్యవయమే భరిస… Read More
యడ్యూరప్పకు మరో ఛాన్స్ ?-సీఎంగా కొనసాగే అవకాశం-కర్నాటకలో మారుతున్న రాజకీయంకర్నాటక సీఎం పదవి నుంచి యడియూరప్పను తప్పించే విషయంలో తీవ్ర మల్లగుల్లాలు పడిన బీజేపీ అధిష్టానం చివరికి ఆయన్ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండ… Read More
దక్షిణాదిలో సుప్రీంకోర్టు పర్మినెంట్ బెంచ్: సీజేఐ, ఉపరాష్ట్రపతికి సౌతిండియా బార్ కౌన్సిల్ వినతిన్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన కేసుల సత్వర పరిష్కరానికి దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు పర్మినెంట్ రీజినల్ బెంచ్ ఏర్పాటు చేయడం అత్యవసరమని సౌతిండియా బా… Read More
మరో అల్పపీడనం: ఏపీలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులుఅమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెరువులు నిండు కుండలాను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదన… Read More
విజయ్ మాల్యాకు భారీ షాక్: దివాలా తీసినట్లు ప్రకటించిన యూకే కోర్టు, భారత బ్యాంకులకు ఊరటలండన్: భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిల… Read More
0 comments:
Post a Comment