జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హెచ్చరిక చేసేందుకే ఉగ్రవాదులు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... కుల్గాం జిల్లా బీజేపీ ఇన్చార్జిగా జావీద్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు.మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఉగ్రవాదులు ఆయన ఇంట్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xWu3g6
Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు... ఇంట్లోకి చొరబడి కాల్పులు..
Related Posts:
ఏపీలో అదానీ పవర్ - వారికే ఏపీఎండీసీ బొగ్గు : రాష్ట్రంలో విస్తరిస్తున్నారు...!!ఏపీలో ఆదానీ వ్యాపార పరంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు..పవర్ విషయంలో ముందున్న ఆదానీ తాజాగా ఏపీఎండీసీకి చెందిన బొగ్గు టెండర్ సైతం దక్కించుక… Read More
Wife: భర్తకు పోర్న్ సినిమాల పిచ్చి, భార్యను అలాగే చెయ్యాలని చెప్పిన ఐటీ కంపెనీ ఎండీ, సీన్ కట్ చేస్తే!అహమ్మదాబాద్: వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని ఆమె అనుకుంది. వివాహం చేసుకున్న ఐదు సంవత్సరాల తరువాత భర్త నిజస్వరూపం తెలసుకు… Read More
చంద్రబాబు ఫొటో పీకేసిన కేశినేని నాని - ఆ స్థానంలో : పార్టీ నేతలతో కట్- ఒక తాడో పేడో..!!విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ అడుగులు బెజవాడ పాలిటిక్స్ లో వేడి పుట్టిస్తున్నాయి. కేశినేని నాని 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా వరుసగా రెండ… Read More
ఏపీలో మరో ఎన్నికల సమరం - ఎన్నికల సంఘం సన్నాహాలు..!!ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వరుసగా జరిగిన స్థానిక సంస్థలు...మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు నెల్లూరు నగ… Read More
యజువేంద్ర చాహల్పై కులం కామెంట్స్: యువరాజ్ సింగ్ అరెస్ట్..బెయిల్పై!చండీగఢ్: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. తన తోటి క్రికెటర్,… Read More
0 comments:
Post a Comment