సీఎం జగన్ పాలనలో అఘాయిత్యాలకు గురైన అక్కాచెల్లెళ్లకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టంచేశారు. దళిత కుటుంబానికి అండగా నిలబడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తారా? అని మండిపడ్డారు. అదే తన నేరమైతే..ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్లతో కేసులు పెట్టుకోవాలని కోరారు. దళిత బిడ్డ రమ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ggUs23
500 సార్లు జైలుకు వెళ్లేందుకు సిద్ధం: నారా లోకేశ్
Related Posts:
ఆస్తి కోసం 70ఏళ్ల వయసులో మనస్పర్థలు..! ఒక్కటి చేసిన న్యాయసేవా సంస్థ..!!ఖమ్మం/హైదరాబాద్ : యువ దంపతుల మధ్య కలహాలు రావడం, విడాకుల కోసం కోర్టులకెళ్లడం సహజంగా చూస్తుంటాం. కానీ 70ఏళ్ల వయస్సులో భార్యభర్తల మధ్య జరిగిన గొడవ.. భర్… Read More
టార్గెట్ కొడాలి నాని : టిడిపికి ప్రతిష్ఠాత్మకం : తెర పైకి కొత్త అభ్యర్ధి : సై అంటున్న నాని..!వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖరారు పై దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు వైసిపి లో కీలక నేతల పై దృష్టి సారించారు. గతంలో ట… Read More
అక్కడ అలా..ఇక్కడ ఇలా: సీట్ల పంపకాల్లో ఇరుకున పడ్డ కాంగ్రెస్2019 సార్వత్రిక ఎన్నికలకు మూడునెలల సమయం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ మీడియా సర్వేల పేరుతో ఫలితాలను అంచనా వే… Read More
తక్కువ జాతి అంటూ రూంలో దాడి చేసి అంతం చేస్తాను అన్నాడు, అందుకే: కాంగ్రెస్ఎమ్మెల్యే !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ మీద దాడి చేసిన కేసులో మాయం అయిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ సోషల్ మీడియాలో అందించిన సమాచారం … Read More
సర్వేల పై చంద్రబాబు సీరియస్ కామెంట్లు : జగన్ కు అది అలవాటే : 2014 లో ఏమైందంటే..!జాతీయ మీడియా వెల్లడించిన సర్వేల పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కామెంట్లు చేసారు. 2014 ఎన్నికల సమ యం లో ఏం చేసారో గుర్తు చేసారు. జగన్ అహంభావం భరి… Read More
0 comments:
Post a Comment