న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియాలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JyBaVD
చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!
Related Posts:
నూతన శకం ఆరంభం: గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం: రేపట్నుంచి విధుల్లోకిఅమరావతి: రాష్ట్రంలో ఓ నూతన శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి నాంది పలికింది. కొత్తగా ఏర్పాటు చేసి… Read More
వైఎస్ జగన్ డైలాగ్ ను కాపీ కొట్టిన చంద్రబాబు: దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడంటూ కౌంటర్!అమరావతి: `దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము అధికారంలో వచ్చాం. చంద్రబాబు నాయుడు మా నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కోట్ల… Read More
నో టికెట్, ఫ్రీ జర్నీ.. మెట్రోలో, బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాఖీ కానుక..!ఢిల్లీ : రక్షా బంధన్.. పేరులోనే మహత్తు దాగుంది. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములకు అక్కాచెళ్లెల్లు రాఖీ కట్టే పండుగ విశేషం అంతా ఇంతా క… Read More
తలసాని తికమక..! మొన్నటి వరకూ కాంగ్రెస్ ఎక్కడుందన్న టీఆర్ఎస్..! ఇప్పుడు ప్రత్యామ్నాయమట..!!హైదరాబాద్ : తెలంగాణలో అదికార గులాబీ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. తెలంగాణలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్… Read More
రాజకీయ బద్ధ శత్రువులు.. గురువు, మాజీ శిష్యుడు.. ఒకే స్టేజీ మీద దర్శనం, టెన్షన్ సీన్..!మంథని : ఒకనాడు గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. ఆపై గురువుని మించిన శిష్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయ శత్రువుగా మారారు. ఇప్పుడేమో ఎదురుపడితే… Read More
0 comments:
Post a Comment